Type Here to Get Search Results !

దయాకర్ ను నమ్మితే జీవితాలు అధోగతే-కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి.

తొర్రూరు

సస్యరక్షణ చర్యలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి-ఏ.ఈ.ఓ లు సందీప్,దీక్షిత్.

దంతాలపల్లి

మీ ఇంటి ఆడబిడ్డను...ఆదరించి ఓటెయ్యండి-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధిని భూక్య సంగీత.

కార్పొరేట్లకు దాసోహమై కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలక పార్టీలకు బుద్ధి చెప్పాలి-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి.

కురవి

ఎన్నికల్లో ఆదరించండి...మీ కష్టాల్లో బిడ్డలా తోడుంటా..! - భూక్యా సంగీత నాయక్

చిన్నగూడూరు

డోర్నకల్ టికెట్ భూపాల్ నాయక్ కే కేటాయించాలన్న మహిళల ఐక్య వేదిక.

నర్సింహులపేట

నన్ను గెలిపిస్తే..మీరంతా ఎమ్మెల్యే లే..! -డి.ఎస్.రెడ్యానాయక్.

నర్సింహులపేట

భూపాల్ నాయక్ కు డోర్నకల్ కాంగ్రెస్ టిక్కెట్ కెటాయించాలి:గాంధీ నాయక్

బిజెపి ని ఆదరించండి.. ఎన్నికల్లో ఆశీర్వదించండి-భూక్యా సంగీత నాయక్.

ఎన్నికల శిక్షణా తరగతులకు అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలి-జిల్లా కలెక్టర్ శశాంక.

ఇద్దరు విద్యార్థులను మింగేసిన ఆకేరు...బక్కతండా కంట ఆగని కన్నీరు.

కేంద్రం నిధులతోనే సర్పంచ్ లు,ఎంపీటీసీల ప్రాణాలు నిలిచాయి-భూక్యా సంగీత రమేష్ నాయక్.

దంతాలపల్లి

కాంగ్రెస్ లో చేరికల జోరు

BAYYARAM

మన్యం వీరుడు కొమరం భీమ్ కు... వర్స ప్రకాష్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ బయ్యారం మండల ప్రధాన కార్యదర్శి జయంతి ఘన నివాళులు.... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ లోని కోమరంభీం విగ్రహంకు జయంతి సంధర్బంగా కొమరం భీమ్ కు పూలమాల వేసి స్మరించుకొని వారి ఆశయాలను సాదించాలని భవిష్యత్తులో ఆదివాసీలు మన్యం వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం ,జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కొమురం భీం గారికి మహనీయులు ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమానికి చాట్ల సంపత్,తాటి అమల,అలెం కృష్ణ, గణేష్,...

BAYYARAM

మహబూబాద్ జిల్లా, బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ, లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, కడియాల వెంకటరామయ్యగారి ఇంటిదగ్గర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ చేర్పులో మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో సుమారుగా 500 నుండి600. కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి. చేరడం జరిగింది ఈ సందర్భంగా కొరం కనకయ్య మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబోలు మాటలు చెప్పి మబ్బి పెడుతూ పది సంవత్సరాలు కాలం ఎలా గుచ్చుకొని పేదలను నిరుపేదలకు ప్రతి పనికి రేషన్ కార్డు ప్రతి పిల్లగాడు చదువుకోడానికైనా ఉద్యోగానికైనా రేషన్ బియ్యం కోసం కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దళిత బంధు వల్ల అన్నదమ్ములగా కలిసి ఉన్న గూడాలలో చిచ్చు పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

BAYYARAM