మహబూబాబాద్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఆర్ సత్యనారాయణ రెడ్డి. డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 18(నమస్తే న్యూస్). నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి...
డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 18(నమస్తే న్యూస్). మరిపెడ మండలం వెంకంపహడ్ గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న(32)నిన్న రాత్రి బైక్ ప్రమాదానికి గురై మృతి చెందారు.ఈ...
బయ్యారం, ఆగస్టు 18(నమస్తే న్యూస్): ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించనున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) తెలంగాణ రాష్ట్ర 4వ...
యాదాద్రి భువనగిరి జిల్లా ,ఆగస్ట్ 18 (నమస్తే న్యూస్ ) యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు,...
మండల అధికారుల అత్యుత్సాహం పై దుమ్మెత్తి పోస్తున్న బాధితులు తల్లిదండ్రుల అభ్యంతరాలు బేఖాతరు.. రిజెక్ట్ ఫైల్కు మళ్లీ ఓపెన్! ఫ్యామిలీ సర్టిఫికెట్పై వివాదం.....
తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్ ) కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తిరుమలాయపాలెం ఎంపీడీవో...
హైదర్ సాయిపేట–సిరోలు మధ్య రహదారి నిర్మాణంతో వేలాది మంది ప్రజలు, రైతులకు ప్రయోజనం తిరుమలాయపాలెం ఆగస్టు 17 (నమస్తే న్యూస్ ) తిరుమలాయపాలెం...
తిరుమలాయపాలెం, ఆగస్టు 17 ( నమస్తే న్యూస్ ) తిరుమలాయపాలెం మండలం లోని జూపెడ నుంచి లక్ష్మీదేవిపల్లి తండా మీదుగా వయా హస్నాబాద్...
రైతు బీమా,కళ్యాణ లక్ష్మి నిలిపివేత.రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఆగ్రహం. 5 లక్షల బీమా ప్రమాదంలో.ప్రజాపాలనలో పేదలకు అన్యాయం. 420 హామీలతో వచ్చి,అందుతున్న పథకాలను...
హౌస్ ట్యాక్స్ భారం తగ్గించాలి. మోడల్ మార్కెట్ ప్రారంభించాలి. మండల స్థాయి ప్రజా వానిలో పిర్యాదు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్...
