ఈసందర్భంగా నరసింహ స్వామి, తొర్రూరు పోస్టల్ సబ్ డివిజన్ అధికారి సైదా మాట్లాడుతూ సబ్ పోస్టాఫీసు సేవలు మండల ప్రజలు వినియోగించుకోవాలని
సబ్ పోస్టాఫీసులో సాధారణ, రిజిస్టర్డ్ మరియు స్పీడ్ పోస్ట్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, పోస్టల్ ATM కార్డ్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, టైమ్ డిపాజిట్లు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పోస్టల్ సేవలను అందిస్తున్నామని, అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేషన్ మొదలైన సేవలను కూడా వినియోగించుకోవచ్చని
ఉప తపాలా కార్యాలయంతో పింఛన్
దారులకు,ఉపాధి హామీ కూలీలకు, ఉత్తరాల బట్వాడకు మెరుగైన సేవలు
కోసం ఉపయోగ పడతాయి. ఈ ఉప తపాలా పరిధిలోని బ్రాంచి
కార్యాలయాల గ్రామాలు కొమ్ములవంచ, జయపురం, ముంగిమడుగు,
వంతడపల, పెద్దనాగారం, రాంపురం, చిల్లంచర్ల, ఉగ్గంపల్లి, ఎల్లంపేట
గ్రామాలు వస్తాయి అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ రజిత మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సబ్ పోస్ట్ ఆఫీస్ గా అప్ గ్రేడ్ అవడం వలన మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోరారు
