Type Here to Get Search Results !

కేసముద్రంలో విషాదం... నీటితొట్టిలో పడి మూడేళ్ల బాలుడి మృతి.

(నమస్తే మానుకోట-కేసముద్రం)

నీటి తొట్టిలో పడే మూడేళ్ల  బాలుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా  విలేజ్ కేసముద్రంలో చోటుచేసుకుంది.
కేసముద్రం కి చెందిన గుండెబోయిన శారద,అశోక్ ల కుమారుడు గుండబోయిన శివకుమార్(3) ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. గమనించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో  విలేజ్  కేసముద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.