Type Here to Get Search Results !

పశువులను మింగేస్తున్న కొండశిలువ

పశువులను  మింగేస్తున్న కొండశిలువ 



(నమస్తే న్యూస్, అక్టోబర్ 04, దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపెల్లి మండల కేంద్రంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎస్.ఆర్.ఎస్.ఎస్పి కాలువలో కొట్టుకొని వచ్చిన గేదె, గొర్రె మృతదేహాలపై ఒక భారీ కొండచిలువ చుట్టుకొని కనిపించింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.రైతులు, పశుపోషకులు కాల్వల గట్టుల వద్ద పశువులను మేపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. పశుసంపదను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తప్పనిసరి అని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.