Type Here to Get Search Results !

కుటుంబ కలహాలతో యువకుడు మృతి.

 


నమస్తే మానుకోట న్యూస్


క్షణికావేశంలో ఓ డిగ్రీ విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో చోటుచేసుకుంది 

రాసమల్ల వెంకన్న ,సైదమ్మ దంపతుల కుమారుడు రాసమల్ల ముఖేష్,  21 సం; కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నర్సింహులపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.