Type Here to Get Search Results !

ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

నమస్తే మానుకోట న్యూస్

నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మైదం యాకన్న కుటుంబానికి కొమ్ములవంచ హెల్పింగ్ హాండ్స్ గ్రూపు తరపున 75 కేజీల బియ్యం, 5 కేజీల వంటనూనె అందించారు. గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పృథ్వి, రాంబాబు,అశోక్ , షఫీ, సైదులు,కరుణాకర్,రాజు ఉపేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.