నమస్తే న్యూస్
గ్రానైట్ లారీ బోల్తా
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద సుమారుగా ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా
రోడ్డు అడ్డంగా గ్రానైట్ రాళ్లు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయండ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలు
స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి చికిత్స కోసం క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.


